ధ్వజ స్తంభం ప్రతిష్టాపణలో పాల్గొన్న నాయకులు
రణం న్యూస్ కోరుట్ల రూరల్ మే 23

కోరుట్ల మండలం చిన్న మెట్టుపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్మూర్ గంగాధర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొల్లి నరసయ్య నాగులపల్లి రాజేందర్ లింగంపల్లి తిరుపతి కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెరుమాండ్ల సత్యనారాయణకోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ ఎన్నారై సెల్ సభ్యుడు నరేష్ చిన్న మెట్పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు