దేవుడికి లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు
రణం న్యూస్ డెస్క్: జులై 8

నీకు తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా? నీ కొడుకు అయితే ఇలానే రాస్తావా? మేము నీ కొడుకులం కాదా? అంటూ దేవుడిని నిలదీస్తూ లేఖ రాసిన రోహిత్ అనే యువకుడురాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన దీటి రోహిత్(25) అనే వ్యక్తి ఎమ్మెస్సీ పూర్తి చేసి ప్రస్తుతం బీఎడ్ చదువుతుండగా, డాక్టర్ అవ్వాలనే తన కల నెరవేరక ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటాడని తెలిపిన కుటుంబ సభ్యులదీంతో జీవితంపై విరక్తి చెంది, దేవుడికి లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ఒక మనిషిఆత్మహత్య లేఖ రాయాలన్న తన కోరిక నెరవేరిందని,చావడం కంటే బ్రతకడంలోనే బాధ ఎక్కువ అంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున యువకుడు రోహిత్…. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
